mt_logo

ప్రాచీన కాలంలోనే ప్రపంచానికి భారతదేశం మార్గదర్శిగా నిలచింది: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్

భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట చరిత్రనీ,  స్వాతంత్య్రం  కోసం తమ…

నెర‌వేర‌బోతున్న గ్రేట‌ర్ ప్ర‌జ‌ల ఇంటి క‌ల‌.. రేపే 9 చోట్ల‌ 11వేల‌కు పైగా డబుల్ ఇండ్ల పంపిణీ

ప్ర‌తి నిరుపేద‌కు సొంతిల్లు ఓ క‌ల‌. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అయితే అది నెర‌వేర‌ని స్వ‌ప్నం. చాలీ చాల‌ని వేత‌నంతో నెట్టుకొచ్చే నిరుపేద‌లు అటు ఇంటి అద్దెకే స‌గం…

తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం: మంత్రి సింగిరెడ్డి

ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో నాలుగో రోజు వాషింగ్టన్ డీసిలో తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన మీట్‌…

రంజుగా కాంగ్రెస్ ఖ‌మ్మం రాజ‌కీయం.. పొంగులేటికి చెక్‌పెట్టేందుకు పార్టీలోకి తుమ్మ‌ల‌!

క‌ల‌హాల‌కు, అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌కు కాంగ్రెస్ పెట్టింది పేరు. ఆ పార్టీ నాయ‌కులు సీట్ల‌కోస‌మే కాదు.. సొంత పార్టీ నాయ‌కుల‌నే ఓడించి పార్టీలో త‌మ ఆధిప‌త్యాన్ని చ‌లాయించేందుకు శ‌త‌విధాలా…

ఎమ్మెల్సీ కవితను ప్రశంసలతో ముంచెత్తుతున్న జాతీయ మీడియా

ఎమ్మెల్సీ కవితను జాతీయ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. దేశంలో మహిళా బిల్లు చర్చకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకే దక్కిందని జాతీయ మీడియా తెలిపింది. మహిళా…

మహిళా సంఘం సహాయకులకు (వీవోఏ) వేతనం రూ.8,000కు పెంపు 

రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీఓఏ) వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సీఎం నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ.…

వ‌ర్షాలు ప‌డ‌కున్నా మొగులు ముఖం చూడ‌ని రైతు.. ఇది ఒక్క తెలంగాణ‌లోనే సాధ్యం!

రైతులు అరిక‌క‌ట్టాల‌న్నా.. దుక్కి దున్ని.. నాట్లు వేయాల‌న్నా వ‌రుణుడు క‌రుణించాల్సిందే. ప‌చ్చ‌ని పంట పండాలంటే స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల్సిందే. స‌మైక్య పాల‌న‌లో ప్ర‌తి ఏటా అన్న‌దాత వ‌ర్షాల…

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడుమల్లికార్జున్ ఖర్గేకి బీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రవణ్ దాసోజు బీఆర్ఎస్ బహిరంగ లేఖ రాసారు.తెలంగాణలోని చేవెళ్ల బహిరంగ సభలో మీరు ప్రకటించిన ఎస్సీ/ఎస్టీ…

ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే అమెరికా పర్యటన లక్ష్యం: మంత్రి సింగిరెడ్డి

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే తమ అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…

నిజామాబాద్ ఐటీ హబ్‌లో హిటాచి గ్రూప్‌కు చెందిన గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం

నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైన 29 రోజుల్లోనే నిజామాబాద్…