mt_logo

దసరా నుంచి సర్కారు బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న…

ఒకనాడు పల్లేర్లు మొలిచిన పాలమూరులో నేడు పాలనురగల జలహేల: మంత్రి కేటీఆర్

నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఎన్నో ఆటంకాలను ఎదురుకొని నేడు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో…

పాతాళం నుంచి పైపుల‌తో పాల‌మూరుకు నీళ్లు.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో క‌రువుసీమ‌కు కృష్ణ‌మ్మ ప‌రుగులు!

పాల‌మూరు జిల్లా అంటే క‌రువుకు పెట్టింది పేరు. వ‌ల‌స‌ల గోస‌కు స‌జీవ సాక్ష్యం. తలాపునే కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నా..స‌మైక్య పాల‌కుల వివ‌క్ష‌తో పాల‌మూరు పొలాల‌కు చుక్క‌నీళ్లు లేని…

ఒకే సారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటి సారి: మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్‌గా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ…

ఫుడ్ పాయిజ‌న్ అయిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై నిరంతర పర్యవేక్షణ : మంత్రి సత్యవతి రాథోడ్

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థినీల‌ అస్వస్థత (ఫుడ్ పాయిజ‌న్) ఘటనపై రాష్ట్ర గిరిజన,…

Telangana’s transformation is unbelievable, say corporate honchos

People from different walks of life shower encomiums on the Telangana state going by its rapid transformation within a short…

Minister KTR favours life sciences corridor between Hyderabad and Bengaluru

The IT and Industries minister Mr KT Rama Rao has said the newly formed Telangana state has attracted Rs. 4…

అది ఈడీ నోటీసు కాదు… మోడీ నోటీసు : ఎమ్మెల్సీ కవిత

మా పార్టీ లీగల్ టీం సలహాలతో ముందుకెళ్తాం రాజకీయ కక్షతోనే నోటీసులు టీవీ సీరియల్‌లా  ఏడాది నుంచి సాగదీస్తున్నారు కేసీఆర్‌కి వస్తున్న ఆదరణకు బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి…

Syngene to invest Rs. 788 crs in Telangana for research labs; to create 1,000 jobs

Syngene International Limited, a leading global contract research, development, and manufacturing services organization, announced expansion of its existing research campus…

లక్ష మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్   

2017 నుంచి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న హెచ్ఎండిఏ  పర్యావరణ హితం కోసం హెచ్ఎండిఏ ప్రయత్నం  ఈసారి 40 కేంద్రాల్లో లక్ష విగ్రహాల పంపిణీ   హైదరాబాద్:…