ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి రూ. 20 వేల కోట్లు దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్
ప్రజల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్లాట్ల రెగ్యూలరైజేషన్ చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్…
