mt_logo

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్: హరీష్ రావు

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించి వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం…

6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడం దుర్మార్గం: హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత నష్టం: హరీష్ రావు

ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు…

ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం: సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్…

రూ. 10 వేల కోట్లు విలువ చేసే 34,511 పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గం. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయం అని మాజీ…

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల సర్కార్: హరీష్ రావు

రేవంత్ రెడ్డి చేసేది చిట్‌చాట్ కాదు.. చీట్ చాట్. రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారు అని మాజీ మంత్రి హరీష్ రావు…

కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం: హరీష్ రావు

పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాశారు. హరీష్ రావు రాసిన…

ఆసుపత్రుల్లో మందుల కొరత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: హరీష్ రావు

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయింది అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిత్యం వేలాదిమందికి…

కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్నాయి: హరీష్ రావు

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చింది అని మాజీ మంత్రి హరీష్ రావు…

కాంగ్రెస్ వచ్చింది.. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి: హరీష్ రావు

కాంగ్రెస్ వచ్చింది.. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మేడికుండ తండాలో 15…