హైదరాబాద్,జూన్ 7: మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకు కారణం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్…
నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారంనాడు నాగర్కర్నూల్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీతోపాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన…
హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా బుధవారం నాడు సాగునీటి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.…
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది …ఆంధ్ర ప్రదేశ్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర…
ఈ నెల 7 తారీఖున మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి 65 కోట్ల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి…