mt_logo

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గణనాథున్ని ఈ సందర్భంగా…

రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. కలిసి పోరాడుదాం: హరీష్ రావు పిలుపు

తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దని.. కలిసి పోరాటం చేద్దాం అని రాష్ట్ర రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు…

తెలంగాణ సంబురాల పేరుతో తెలంగాణవాదులను జిట్టా ఏకం చేశాడు: హరీష్ రావు

తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్…

జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో…

తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసినట్లు?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన అలుపెరుగని పోరాటంలో తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరక్టర్ దిలీప్ కొణతం నిర్వర్తించిన పాత్ర ఎనలేనిది. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఉద్యమానికి…

దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడమేంటి: ఎమ్మెల్యే వివేకానంద

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడమేమిటి? దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం ఏమిటి అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జైనూర్ ఘటన: కేటీఆర్

జైనూర్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని విమర్శించారు.…

రేవంత్ రెండు రోజుల పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం: కేటీఆర్

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత నష్టం: హరీష్ రావు

ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు…

ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం: సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్…