mt_logo

కేటీఆర్ లో మోడీ సగం కష్టపడ్డా దేశ జిడిపి పెరిగేది

పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ  కేసీఆర్ ప్రభుత్వ సరళీకృత విధానాలతో రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ  రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి తో 20 వేల పైచిలుకు…

తెలంగాణ టాయ్ పార్క్-2500 మందికి ఉపాధి

యాదాద్రి, జూన్ 6: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లో తెలంగాణ టాయ్స్‌ పార్క్‌కు మంత్రులు కే టి రామారావు, జగదీష్‌రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.…

నిరుపేద ఆరోగ్యానికి భ‌రోసా.. మ‌న బ‌స్తీల్లోనే మెరుగైన వైద్యం.. 

ప‌ట్ట‌ణాల్లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో బ‌స్తీ ద‌వాఖాన‌లు  రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానల‌తో సేవ‌లు నాడు.. నిరుపేద‌ల‌కు వైద్యం అంద‌ని ద్రాక్ష‌.. జ్వ‌రమొచ్చినా.. త‌ల‌నొచ్చినా.. ప్రైవేట్‌కు వెళ్లాల్సిందే. జేబు గుల్ల…

చేతివృత్తుల‌కు చేయూత‌.. రూ. ల‌క్ష సాయానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 6: స‌మైక్య‌పాల‌న‌లో కులవృత్తులు కునారిల్లుపోయాయి. చేతివృత్తుల‌వారు చేవ‌లుడిగి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. బ‌తుకుదెరువు కోసం కుల‌వృత్తుల‌ను వ‌దిలి కూలి ప‌నుల‌కు మ‌ళ్లారు. బొంబాయి, దుబాయికి వ‌ల‌సబాట…

పుట్టుక నుంచి చావుదాకా విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు – నేడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు  280 మహిళా సంఘాలకు భారీ బ్యాంక్ లింకేజి చెక్కు…

జూన్ 7న ములుగు పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్  

ఈ నెల 7 తారీఖున మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి 65 కోట్ల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.  ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి…

స్వరాష్ట్రంలో పరిశ్రమలకు స్వర్ణయుగం – దశ దిశలా తెలంగాణ వికాస హేల

• 9 ఏండ్లలో రాష్ట్రానికి  23 వేల పరిశ్రమలు.. • ఇప్పటివరకూ 2 లక్షల 64 వేల 956 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి..  • 17…

ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సత్యాన్ని మరవద్దు : సీఎం కేసీఆర్

సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  కోకాపేట్ లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్…

భారత్ భవన్ లో  సమగ్రమైన సమస్త సమాచారం : సీఎం కేసీఆర్

ప్రజల చేత ఎన్నుకోబడిన  ప్రజాస్వామిక ప్రభుత్వాలకు  రాజకీయ  పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా …

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని మొక్కను నాటిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూన్ 5: అవనిపై  మానవ మనుగడకు ముఖ్యమైనపర్యావరణాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తోంది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ…