By: విశ్వరూప్ పదేళ్ళ నుండీ మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడూ, రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణను మానిఫెస్టోల్లో పెట్టి రాజకీయం చేస్తున్నప్పుడూ ఏనాడూ పట్టించుకోని సీమాంధ్ర నాయకులు…
-విశ్వరూప్ మల్లీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాల పర్వం మొదలయింది. రెండున్నరేళ్ళ క్రితం కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్లో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని చనిపోవడంతో మొదలయిన బలిదానాలపర్వం…
శనివారం నాడు నలగొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో విలేకరులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ తెదేపా నేత మోత్కుపల్లి నరసింహులు మనసులో మాట కక్కేశాడు. “తెలంగాణ వచ్చేది…
‘తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నా డబ్బు పోతే ఎంత! ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ప్రజలను జాగృత పరచాలనే ఉద్దేశ్యంతో ‘ఇంకెన్నాళ్లు’ సినిమా…