mt_logo

మౌన(మాట)దీక్ష చేసిన ఆఖరి కిరణం-కేటీఆర్

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన దీక్ష అట్టర్ ప్లాప్ అయ్యిందని, పట్టుమని పదిమంది కూడా దీక్షలో లేరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. (more…)

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

ఈ రోజు నుండీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ మీరాకుమార్ ఇటీవల మరణించిన ఎంపీలకు సభ తరపున సంతాపం తెలియచేసారు. (more…)

వార్ రూమ్ భేటీలో వాడి వేడిగా చర్చ

మంగళవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ఎంపీలతో కాంగ్రెస్ అదిష్టాన పెద్దలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్…

సీమాంధ్ర నేతల కుట్రలు తిప్పికొడతాం-ప్రొ.కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేస్తున్నారని, వారి కుట్రలు సమర్ధవంతంగా తిప్పికొడతామని తెలంగాణ జేఏసీ చైర్మన్…

ఆంక్షలు లేని తెలంగాణ కావాలి-కేసీఆర్

గత మూడు రోజులుగా టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు ఢిల్లీలో ప్రధాని, అన్ని పార్టీల జాతీయ నాయకులను కలుస్తూ తెలంగాణకు మద్దతు కూడగడుతున్నారు. (more…)

ప్రధానిని కలిసిన కేసీఆర్

ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు 40మంది టీఆర్ఎస్ సభ్యుల బృందంతో ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. (more…)

తెలంగాణ ప్రజలపై సీమాంధ్ర చానళ్ళ పంజా!

సోమవారం ఇందిరాపార్క్ దగ్గరలోని ఎస్ఎంఎస్ సెంటర్లో 1969 ఉద్యమకారుల సంఘాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రారంభించారు. (more…)

ఆంధ్రా బాబులకు అధికారంపైనే ధ్యాస-దామోదర రాజనర్సింహ

సోమవారం నల్గొండలో జరిగిన తెలంగాణ సీనియర్ మెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ చాంపియన్ షిప్ ను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. (more…)

ఢిల్లీలో అందరి మద్దతు కూడగడుతున్న కేసీఆర్

మూడురోజుల్నించీ అన్ని పార్టీల జాతీయ నాయకులను కలిసి మద్దతు సాధించడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజీగా ఉన్నారు. (more…)

తెలంగాణ సమస్య తేల్చాల్సిందే- చిదంబరం

తెలంగాణ అంశాన్ని ఈ సమావేశాల్లోనే తేల్చేస్తే మంచిదని, 14వ లోక్‌సభలో ఆమోదం పొందకపోతే 15వ లోక్‌సభలో ఇదే అంశం ఉంటుందని, అప్పుడూ తేలకపోతే 16వ లోక్‌సభలో కూడా…