mt_logo

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

By: అల్లం నారాయణ బొడిగె శోభ ఒక దళిత స్త్రీ. ఒక ఎమ్మెల్యే. దళాల్లో తిరిగిన మాజీ. సామాన్యురాలయిన శోభ కొంత చైతన్యం పొందింది. చొప్పదండి నియోజకవర్గంలో…

ఆత్మగౌరవ ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం స్వీయ అస్థిత్వ విజయ ప్రకటనగా ఆకట్టుకున్నది. ఒక ఉద్యమం, ఆ ఉద్యమ విజయం ఫలితంగా సిద్ధించిన స్వీయ…

టీవీ9, ఏబీఎన్ లపై మండిపడుతున్న తెలంగాణసంఘాలు

తెలంగాణ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రా మీడియాకు బుద్ధి చెప్తామని తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, తెలంగాణ…

అసెంబ్లీలో పలుతీర్మానాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మొట్టమొదట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను…

తెలంగాణలో పెట్టుబడులకు స్నేహహస్తం అందిస్తాం – కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తుందని, పరిశ్రమలు నెలకొల్పేందుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తామని ఐటీ మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి…

కలిసి నడుద్దాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం

-బంగారం కుదువబెట్టిన రుణాలకూ..మాఫీ ఖాయం -రైతు రుణాలన్నీ మాఫీనే.. రూ. 19 వేల కోట్ల ఆర్థిక భారం -పాత ప్రభుత్వాల జీవోలు పాటించబోం -కొత్త రాష్ట్రంలో కొత్త…

ఆంధ్రామీడియా అహంకారం సహించం – కేసీఆర్

తెలంగాణలో ఇంకా ఆంధ్రామీడియా అహంకారాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈరోజు జరిగిన శాసనసభలో ఆయన మాట్లాడుతూ, టీవీ9 ఛానల్ తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగిన…

కృష్ణా నీళ్ళకోసం మనమంతా పోరాడాలి – కేసీఆర్

కృష్ణా నది నీళ్ళకోసం మనమంతా కలిసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్ని రాజకీయపక్షాలను కోరారు. కృష్ణాలో తెలంగాణ వాటా 377 టీఎంసీలు, గోదావరిలో…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీది కీలకపాత్ర – కేసీఆర్

కాంగెస్ అధినేత్రి సోనియాగాంధీ చొరవవల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ ప్రథమస్థానంలో నిలిస్తే రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని…

ఐదవరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.…