mt_logo

ఐటీ ఎంట్రప్రెన్యూర్స్ తో కేటీఆర్ ఫేస్ టు ఫేస్ సక్సెస్

శుక్రవారం రాత్రి ఓ హోటల్ లో ఐటీ ఎంట్రప్రెన్యూర్స్ తో ముఖాముఖి కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్…

సీఎం ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ నర్సింగరావు

సీనియర్ ఐఏస్ అధికారి ఎస్ నర్సింగరావును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ముఖ్యకార్యదర్సిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్ళపాటు…

తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ గా అల్లం నారాయణ

నమస్తే తెలంగాణ వ్యవస్థాపక ఎడిటర్, సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణను తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీకి తొలి చైర్మన్ గా నియమిస్తూ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం…

రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టొద్దు – కేసీఆర్

వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎం…

స్థానికత కీలకం

తెలంగాణ ఉద్యమమే స్థానికీయ (నేటివిటీ) ఉద్యమం. తెలంగాణ ఉమ్మడి అస్థిత్వ భావనలకు మూలం కూడా ప్రాంతమే. హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రతో బలవంతంగా కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత…

మహబూబ్‌నగర్ జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన

రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా…

విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ లభించే శాతం ఎంత ఉంది? లోటు శాతం…

కొత్త పెన్షన్లు ఈ సంవత్సరమే – ఈటెల రాజేందర్

ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పించన్ ను ఈ సంవత్సరం నుండే అమలు చేసి తీరుతామని ఆర్ధిక,…

వక్ఫ్ భూముల్నీ స్వాధీనం చేసుకుంటాం! – హరీష్ రావు

గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల్ని జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల్లో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ భూముల పరిరక్షణపై దృష్టి పెట్టింది.…

మందక్రిష్ణపై మండిపడ్డ వంగపల్లి శ్రీనివాస్

ఎస్సీ వర్గీకరణ కోసం, ఆత్మబలిదానాలపై మాదిగ జాతి మొత్తం వీరోచిత పోరాటం చేస్తే వారి త్యాగాలను సీమాంధ్ర పార్టీలకు తాకట్టు పెట్టి జాతికి తీరని ద్రోహం చేసిందెవరో…