హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. పార్లమెంట్ వేదికగా…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సీఎం కేసీఆర్ తో ఈరోజు ఉదయం సమావేశమై హైదరాబాద్ లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖపై చర్చించారు.…
మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన యూనివర్సిటీ, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అటవీ యూనివర్సిటీకి అనుబంధంగా కాలేజీ, పరిశోధన…
సందేహం: సర్వే జరుగనున్న 19వ తేదీన ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించకుంటే పరిస్థితి ఏమిటి? సమాధానం: తెలంగాణ పది జిల్లాల్లో ప్రైవేటు సంస్థలు వేతనంతో కూడిన సెలవు…
-కొత్త కుట్రకు తెరలేపిన కేంద్రం.. రాష్ట్ర గవర్నర్కు మరిన్ని అధికారాలు -ఉభయ కమిషనరేట్లు, రంగారెడ్డిపై లాఠీ పెత్తనం.. తెలంగాణ సీఎస్కు లేఖ రాసిన కేంద్రం -ఇప్పటికే ఇరు…
ప్రియమైన ఎడిటర్ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా, లండన్లో ఘనంగా జయశంకర్ సార్కి నివాళి: తెలంగాణ ఎన్నారై ఫోరం మరియు ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ…
నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటించారు. బిక్కునూర్ మండలం బస్వాపూర్ వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు సీఎం కు ఘనస్వాగతం పలికారు. బస్వాపూర్…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ బుధవారం కలిశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి,…
పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలోని రాణిమహల్ వద్ద నిర్వహించాలని, కోటకు సమీపంలో ఉన్న సైన్యానికి చెందిన మైదానంలో శకటాల ప్రదర్శన నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి కే…