రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. గ్రిడ్ సర్వే పనులకోసం రూ.105 కోట్లు…
వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర…
అఖిల భారత సర్వీసుల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందేలా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ను…
హుదూద్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. ఐదుగురు ఐఏఎస్ లను తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కేటాయించింది.…
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలనుండి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ధికమంత్రి ఈటెల…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అధికమొత్తంలో…