mt_logo

ఆదిభట్ల పీఎస్‌ కు సుమో, బైకును అందించిన టీసీఎస్

ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు టాటా సుమోను, బైక్‌ను టీసీఎస్ కంపెనీ అందజేసింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సీవీ…

ఒక్కొక్కరికీ తలా ఆరు కిలోల బియ్యం – ఈటెల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతో ఉన్న రేషన్‌కార్డులను తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా జారీ చేస్తామని, రేషన్‌కార్డులపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆర్ధిక,…

కృష్ణా బోర్డు తీర్పుపై న్యాయపోరుకు సిద్ధం – హరీష్‌రావు

శ్రీశైలం విద్యుదుత్పత్తి అంశంపై కృష్ణానది యాజమాన్య బోర్డు వ్యవహరించిన తీరు అనైతికమని, బోర్డు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తామని, తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులకోసం న్యాయపోరాటం చేస్తామని…

జిల్లా కేంద్రాలన్నిటికీ రింగ్ రోడ్లు

రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాలనుండి రాజధానికి నాలుగు లైన్ల రోడ్లు, మండల కేంద్రాలనుండి జిల్లా కేంద్రాలకు…

ఇండియా టుడే అవార్డు అందుకున్న కేటీఆర్

ఐటీ మంత్రి కేటీఆర్ ఇండియా టుడే అవార్డును ఢిల్లీలో శుక్రవారం అందుకున్నారు. మౌలిక వసతుల రంగానికి సంబంధించి ఇండియా టుడే ప్రధానం చేసిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం…

నవంబర్ నుండి రాష్ట్రంలో ఆర్టీసీ వోల్వో..

ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన మెట్రో లగ్జరీ బస్(వోల్వో) ను గురువారం కోఠిలోని బస్ టర్మినల్ నుండి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు…

బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం – రెడ్యానాయక్

టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. మొన్న టీడీపీ నుండి తుమ్మల, నిన్న తీగల, తలసాని, గంగాధర్ గౌడ్, ఈరోజు కాంగ్రెస్ మాజీ మంత్రి రెడ్యా నాయక్..…

కార్మికశాఖలో రూ. 420 కోట్ల లూటీ చేసిన సీమాంధ్ర ప్రభుత్వం!

తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అంతులేకుండా పోతోంది. నీళ్ళు, కరెంట్ లపై రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్న సీమాంధ్ర ప్రభుత్వం తాజాగా కార్మికశాఖలో వందల కోట్లు…

రోడ్ల నిర్మాణానికి రూ. 10 వేల కోట్లు

రాష్ట్రంలోని రోడ్ల అధ్యయనానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతన పనిచేయనున్న ఈ ఉపసంఘంలో సభ్యులుగా నాయిని, పోచారం శ్రీనివాస్ రెడ్డి,…

సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీ భేటీ..

కొద్దిసేపటి క్రితం సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఉద్యోగసంఘాల…