mt_logo

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టునుండి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం గుట్టకు చేరుకోగానే ఆలయ కమిటీ అధికారులు, ఆలయ అర్చకులు…

కొత్తగా ఎన్నికైన మంత్రులకు శాఖల కేటాయింపు ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం రాజ్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ ఆరుగురు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల…

ముగిసిన మంత్రివర్గ సమావేశం..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులను సీఎం కేబినెట్ కు పరిచయం చేశారు. ఇదిలాఉండగా…

తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ విస్తరణ..

తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో ఆరుగురు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.…

రాచకొండలో త్వరలో మూడు సిటీలు!

చారిత్రాత్మక ప్రాంతమైన రాచకొండకు త్వరలో మహర్దశ పట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ సిటీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. సోమవారం…

మాది అవినీతిరహిత పారిశ్రామిక విధానం – కేటీఆర్

మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయి వెళ్ళిన ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆదివారం ఫిక్కి, ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ-షోకేసింగ్ ఇన్వెస్ట్…

రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే..

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో రెండువేల ఎకరాల విస్తీర్ణంలో భారీ సినిమా సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్…

టీఆర్ఎస్ సర్కారుపై బురద చల్లే ప్రయత్నం..

కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని టీఆర్ఎస్ సర్కారుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరకముందే ప్రతికూల అంశాలు చేరుతున్నాయని మంత్రి జగదీష్…

తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటాం – రవిశంకర్ ప్రసాద్

తెలంగాణ ప్రభుత్వానికి అన్నివిధాలా అండగా ఉంటామని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో…

స్టిక్కర్ లేకుంటే క్యాబ్ సీజ్!

జనవరి 1 తర్వాత క్యాబ్ లకు మై వెహికల్ ఈజ్ సేఫ్ స్టిక్కర్ లేకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.…