సోమవారం సచివాలయంలో వరంగల్ టెక్స్ టైల్ పార్క్, కేజీ టు పీజీ విద్యావిధానాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం…
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రవాస భారతీయులు భాగస్వాములవ్వాలని, ఒక్కో ఎన్నారై ఒక్కో చెరువును దత్తత తీసుకుని ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి సహకరించాలని భారీ…
ఆదివారం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో జరిగిన మల్లికార్జునస్వామి కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొని స్వామివారికి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు…
రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో మిషన్ కాకతీయపై జరిగిన సమీక్షాసమావేశంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి…
పేదలందరికీ ఆహార భద్రత కార్డులిస్తామని, కేవలం నిత్యావసర సరుకులకే ఇది వర్తిస్తుందని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. రంగారెడ్డి జెడ్పీ హాల్ లో మిషన్ కాకతీయపై జరిగిన…
శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు…
నగరంలో క్రిస్టియన్లకు ప్రత్యేక క్రైస్తవ భవన్ ను పది కోట్ల రూపాయలతో నిర్మించి ఇస్తామని, వచ్చే సంవత్సరం ఆ భవన్ లోనే క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని ముఖ్యమంత్రి…
రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర తొలి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 315 మంది పబ్లిషర్స్…