mt_logo

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం – కడియం శ్రీహరి

వరంగల్ జిల్లాలో మీడియాతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అనుకోని సమయంలో అనుకోని విధంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం…

దిగ్విజయుని అకాలజ్ఞత..

By: కట్టా శేఖర్‌రెడ్డి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకించే పార్టీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కొల్లగొట్టాలన్న ద్రోహబుద్ధిని ఎండగట్టని పార్టీలు తెలంగాణలో ఎలా రాజకీయాలు చేస్తాయి? బీజేపీది కర్ణుడి పరిస్థితి.…

ఉద్యాన ప్రదర్శన – 2015ను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఉద్యాన ప్రదర్శన – 2015ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి…

తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది నేనేనని చెప్తావా?

తెలంగాణకు రోజుకో అన్యాయం చేస్తూ కేంద్రానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తారని మంత్రి హరీష్ రావు ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం…

స్వైన్ ఫ్లూపై రాష్ట్రం చేపట్టిన చర్యలపై కేంద్రబృందం సంతృప్తి..

స్వైన్ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వచ్చే ఐదేళ్లకు సరిపడా మందులు…

అమ్మహస్తం పథకం స్థానంలో మరో పథకం..

ప్రస్తుతం ఉన్న అమ్మహస్తం పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం రూ.185 కే తొమ్మిది వస్తువులు అంటూ ప్రవేశపెట్టిన…

సగం డ్యాం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కార్!

నీళ్ళు దోచుకోవడంలో ఇన్నాళ్ళూ చాటుమాటుగా వ్యవహరించిన ఏపీ సర్కార్ ఇప్పుడు బహిరంగంగానే కృష్ణ నీళ్లన్నీ మరల్చుకునే కుట్రలు చేస్తుంది. నాగార్జున సాగర్ కుడి కాల్వను, మొత్తం ఉన్న…

స్వైన్ ఫ్లూపై సీఎం సమరభేరి..

రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాల్లో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు…

వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ఆమోదం తెలిపిన సీఎం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆమోదం తెలిపిన ఈ…

స్వైన్ ఫ్లూపై ఎలాంటి భయాందోళనలు వద్దు..

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయం సీ బ్లాకులో మంత్రులతో అత్యవసర సమావేశం…