mt_logo

ధర్మపురి నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు చేస్తాం: సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభ వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురిలో ఏర్పాటు చేసిన భారీ…

కాంగ్రెస్ వైఖరి సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు ఉంది: సీఎం కేసీఆర్

ఒక్క ఛాన్స్ అడుగుతున్న కాంగ్రెస్, ఒక్క ఛాన్స్ ఇస్తే పంటికి అందకుండా మింగుతరా? అని కాంగ్రెస్‌ని సీఎం కేసీఆర్ నిలదీశారు.  బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం…

బీఆర్ఎస్ పుట్టిందే ప్ర‌జ‌ల కోసం: సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ పుట్టిందే ప్ర‌జ‌ల కోసం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు. నిర్మల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత…

ఉప్పల్ ఫ్లై ఓవర్ మోడీ పనితీరుకు, స్కైవే కేసీఆర్ పనితీరుకు నిదర్శనం: మంత్రి కేటీఆర్

ఉప్పల్ నియోజక వర్గంలో మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లాక్ష్మ రెడ్డికి మద్దతుగా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్…

డిసెంబర్ 3 తర్వాత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: మంత్రి కేటీఆర్ 

పార్క్ హయత్‌లో సీఎంఎస్‌టీఈఐ (CMSTEI) గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్‌కు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  3వ తేదీ…

తెలంగాణ తల వంచదు, తల దించదు: మంత్రి కేటీఆర్

ఢిల్లీ అహంకారానికి తెలంగాణ తల వంచదు, తల దించదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కూకట్‌పల్లి కాంగ్రెస్‌ నేత గొట్టిముక్కల వెంగళ్‌రావు, పీసీసీ…

అన్నారం బ్యారేజ్‌కి ఎలాంటి సమస్య లేదు: యాదగిరి, అన్నారం బ్యారేజి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

అన్నారం బ్యారేజ్‌పై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని యాదగిరి, నీటి పారుదల శాఖ ఈఈ (సరస్వతి బరాజ్‌), తెలిపారు. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని…

వచ్చే ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం: కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్‌ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్‌…

ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: సీఎం కేసీఆర్

ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం మాట్లాడుతూ… ప్రధాని మోదీ…

ఆరు నూరైనా బీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరు: సీఎం కేసీఆర్

ఆరు నూరైనా బీఆర్ఎస్ గెలుపు ఎవరు ఆపలేరని సీఎం అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. సత్తుపల్లిలో 70, 80 వేల…