‘నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహనీయుడు దాశరథి అని సీఎం కేసీఆర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.…
సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కాలరీస్ పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి బొగ్గు నిల్వలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్,…
-24, 25వ తేదీల్లో బేగంపేట గ్రీన్పార్క్ హోటల్లో.. -హాజరుకానున్న వివిధ దేశాల ప్రతినిధులు -పట్టణ నీటి సరఫరా నిర్వహణ-మేలైన పద్ధతులు, అధ్యయనాలు అంశంపై విస్తృత చర్చ -సమావేశాలను…
తెలంగాణలో విమానయాన, రక్షణపరమైన పరిశ్రమలు నెలకొల్పాలనే ఆసక్తి ఉందని అమెరికా విదేశీ వాణిజ్య సేవలు, గ్లోబల్ మార్కెట్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో…
-12 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ను కదిలించిన అగ్నిప్రమాదం -వరంగల్ జిల్లా ములుగు మండలం భాగ్యతండాలో ఘటన -ఆగిపోయే పెళ్లిని చేతులమీదుగా జరిపించి ఆదుకున్న ఉద్యమ నేత…
శుక్రవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమ్మద్ సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు…
గవర్నర్ కు అదనపు బాధ్యతలు ఇవ్వాలని కేంద్రం భావించడం లేదని, గవర్నర్ కు ఎలాంటి బాధ్యతలు, అధికారాలు ఇవ్వాలో పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో చాలా స్పష్టంగా…
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, మాది చేతల ప్రభుత్వమని, ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను కూడా ఖర్చుకు వెనుకాడకుండా చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్…
హైదరాబాద్ నగరంలో త్వరలో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో 4జీ…
హాఫెజ్ ఉస్మాన్.. మక్కామసీదు ఇమాం, (నవాబ్ మహబూబ్ అలీఖాన్.. అన్వరుల్ ఉలుమ్ కళాశాల కార్యదర్శి) మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ముస్లింలు, వారి విద్యారంగంపై దృష్టి పెట్టండి. వారికి…