ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నెల వేతనంతో కలిపి ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు…
భారతీయ రిజర్వు బ్యాంకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు లక్ష రూపాయల లోపు…
సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పరిశ్రమలకు ఒక్క…
దళితులకు భూపంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించాలని సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెలాఖరు కల్లా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉన్నత…
-పీపీఏలు చెల్లుతాయని ప్రకటించిన ఏపీఈఆర్సీ -రెండు నెలల విద్యుత్ వివాదానికి తెర.. 34 పేజీల తీర్పు -ఏపీజెన్కో నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్య -ఇక ఉమ్మడి…
– మన రాష్ట్రం మన సినిమాపై సదస్సులో వక్తలు – చిత్రపరిశ్రమ ఎక్కడికీ పోదు: ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ సినిమాపై తెలంగాణ ముద్రపడాలని హైదరాబాద్లో తెలంగాణ…
ఇంగ్లాండ్లోని ప్రధాన నగరం బ్రిస్బేన్లో దేశ స్వాతంత్య్ర వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ బ్రిస్బేన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏడు రాష్ట్రాలకు చెందిన భారతీయులు…
రాష్ట్ర ప్రభుత్వాల అంశమైన శాంతిభద్రతలను గవర్నర్ కు అప్పగించి సమాఖ్య వ్యవస్థకు కేంద్రప్రభుత్వం విఘాతం కలిగించాలని చూస్తుందని, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోడీకి లేఖను కూడా…