mt_logo

త్వరలో దేశంలోనే అతిపెద్ద భూగర్భగని

తెలంగాణ సిరులగని సింగరేణి సంస్థ మరో రికార్డు సృష్టించబోతోంది. దేశంలోనే అతిపెద్ద భూగర్భ బొగ్గు గనిని వచ్చే నెలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభించేందుకు…

రూ. 27వేల కోట్లతో వాటర్ గ్రిడ్

-ప్రతి ఇంటికీ నల్లా -నాలుగేండ్లలో అందరికీ రక్షితనీరు -ఈ గ్రిడ్ ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది -లక్షా 26 వేల కి.మీల పొడవున పైప్‌లైన్ -డీపీఆర్ సర్వేకు రూ.317కోట్లు…

అమరులారా వందనం

-తెలంగాణ అమర వీరులకు సర్కారు ఘన నివాళి -మృతవీరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం -త్వరలో ఉద్యమ కేసుల ఎత్తివేత -తొలి విడతగా 462 కుటుంబాలకు…

వాటర్ గ్రిడ్ పై ముగిసిన సమీక్ష సమావేశం

తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ…

వాటర్ గ్రిడ్ పై అధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి ఐటీ మంత్రి కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి…

పెన్షన్ల పెంపు ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

అక్టోబర్ 2 నుండి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను పెంచుతూ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దసరా కానుకగా పెంచిన పెన్షన్లను ప్రభుత్వం అక్టోబర్ రెండు…

సమగ్రాభివృద్ధే లక్ష్యం

-అవినీతికి తావులేని పారిశ్రామిక విధానం -రూ.50 కోట్ల వరకూ కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు.. -రూ.200కోట్ల వరకూ రాష్ట్రస్థాయిలో మూడేళ్ల తర్వాత మిగులు విద్యుత్ సాధించాలి -హైదరాబాద్ శివారులో…

కాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,…

మూడు పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి – ఈటెల

రాష్ట్రంలో రైతుల ఇబ్బందులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలే కారణమని, కల్పిత కథలతో ఈ మూడు పార్టీలూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, రైతులను తప్పుదోవ…

బిజినెస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

శంషాబాద్ సమీపంలో షూలిచ్, జీఎంఆర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు…