mt_logo

వాటర్ గ్రిడ్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష

వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై అధికారులతో సచివాలయంలో ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మాణం ఉండాలని మంత్రి…

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం – టీ రాజయ్య

డిప్యూటీ సీఎం టీ రాజయ్య ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తప్పకుండా రైతులను ఆదుకుంటామని, రైతులకు…

పౌల్ట్రీరంగాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటాం – ఈటెల

ఈరోజు వరల్డ్ ఎగ్ డే అయిన సందర్భంగా నెక్లెస్ రోడ్ లో జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా పీపుల్స్ ప్లాజా నుండి నెక్లెస్…

ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే.. అన్నట్లుంది – కేటీఆర్

-టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేస్తున్నారు -ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే.. అన్నట్లుంది -ఆ రెండు పార్టీల ద్రోహానికి గణాంకాలే సాక్ష్యం -బొగ్గులేని సీమాంధ్రలో ప్రాజెక్టులు పెట్టారు -తెలంగాణలో…

ఉనికి కోసమే కాంగ్రెస్, టీడీపీల యాత్రలు – హరీష్ రావు

ఉదయం టీడీపీ ఎమ్మెల్యేలు  సీఎం కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరతామని అన్నారని, మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారని, అన్ని పార్టీల నేతలూ…

గిరిజన మ్యూజియంకు 25 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో కొమురం భీం స్మారక గిరిజన మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ సర్కారు రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.…

ఏపీఎఫ్‌డీసీకి కేటాయించిన భూమిని రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు గతంలో ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. షేక్…

సర్వే నివేదిక ఆధారంగానే సంక్షేమ కార్యక్రమాలు – కేటీఆర్

బుధవారం మెట్రో పొలిస్ సదస్సులో జరిగిన రీడిఫైనింగ్ అర్బన్ ఎజెండా-బిగ్ డేటా- బిగ్ ఐడియాస్-బిగ్ చాలెంజెస్ అనే అంశంపై ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా…

కొత్తగా భీమ్ జిల్లా

-రూ.25 కోట్లతో స్మారక కేంద్రం -ప్రపంచమంతా దర్శించుకునే ఏర్పాట్లు -గిరిజన యూనివర్సిటీకి భీమ్ పేరు -వచ్చే వర్ధంతి గిరిజన మ్యూజియంలోనే -హైదరాబాద్‌లో ఆదివాసీ భవన్, బంజారాభవన్ ఆ…

కొమురం భీం సమాధికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కు చేరుకుని కొమురం భీం సమాధికి నివాళులర్పించారు. అనంతరం కొమురం భీం స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి ఆయన పేరు…