mt_logo

సలాం తెలంగాణ లోగో ఆవిష్కరించిన కేటీఆర్

92.7 బిగ్ ఎఫ్ఎం మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ షో ‘సలాం తెలంగాణ – ఇది పొడుస్తున్న పొద్దు’ లోగోను ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం హోటల్ మారియట్…

వాటర్ గ్రిడ్ సర్వేకు 105 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గ్రిడ్ సర్వే పనులకోసం రూ.105 కోట్లు…

వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర…

మళ్ళీ వాయిదాపడ్డ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మళ్ళీ వాయిదా పడ్డాయి. ఈనెల 11, 12 తేదీల్లో జరగాల్సిన ఈ సమావేశాలు హుదూద్ తుఫాను కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.…

త్వరలో తెలంగాణ స్టడీ సర్కిల్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అఖిల భారత సర్వీసుల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందేలా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ను…

ఏపీకి తెలంగాణ సాయం..

హుదూద్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. ఐదుగురు ఐఏఎస్ లను తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కేటాయించింది.…

అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు – ఈటెల

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలనుండి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ధికమంత్రి ఈటెల…

సిద్దిపేటలో రూ. 5 కే సద్దిమూట

రైతులకు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు మెదక్ జిల్లా సిద్దిపేట మండలం వ్యవసాయ మార్కెట్…

నిజాం పరదా ప్యాలస్ ను సందర్శించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం కింగ్ కోఠిలో ఉన్న నిజాం పరదా ప్యాలస్ ను సందర్శించారు. సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం…

4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులు త్వరలో ప్రారంభం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అధికమొత్తంలో…