పోర్చుగల్ కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ప్రపంచస్థాయిలో ప్రతి ఏటా ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ఇచ్చే గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఈ సంవత్సరం…
ప్రజలను, రైతులను ప్రతిపక్షాలు మభ్య పెడుతున్నాయని, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులకు సరిపడా…
బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెక్లెస్ రోడ్డు వద్ద జలాశయంలోకి కలుషిత నీరు రావడం వల్ల…
తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నది. భూసేకరణ, పునరావాస చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్షా…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో ఉన్నతాధికారులతో భూసేకరణపై సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణకు అవసరమైన భూసేకరణ చట్టాన్ని రూపొందించాలని, భూసేకరణలో…
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైన నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, జలవిహార్, తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితి, ప్రక్షాళనకై తీసుకోవాల్సిన…
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రేపటి తెలంగాణలో ఈ…