నాంపల్లి నుమాయిష్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ప్రమాద సమాచారం అందగానే సీఎం…
హైదరాబాద్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ లో అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా అత్యంత ఆధునిక, సాంకేతిక…
తెలంగాణ సర్కార్ మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు పొందడాన్ని మరింత సులభతరం చేసే దిశలో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జనన…
ఓటర్ల సమస్యల పరిష్కారానికి ‘నా ఓటు’ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీని ద్వారా ఓటు వివరాలు సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి…
ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ సమతుల్యత శాఖ బుధవారం తుది అనుమతులు మంజూరు చేసింది. చెన్నైలోని అటవీ, పర్యావరణ శాఖ…
అదే స్పీడు.. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ హవాకు తిరుగులేదు. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగరవేసింది. బుధవారం 3,506 పంచాయితీలకు పోలింగ్…
నిజామాబాద్ ఎంపీ కవిత చౌపాల్ ఆన్ ట్విట్టర్ కార్యక్రమంలో పాల్గొని పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రధాని మోడీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారుతుందని, అన్ని రాష్ట్రాల్లో…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, పూల రవీందర్ మంగళవారం సీఎం శ్రీ కేసీఆర్ ను కలిసి రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు.…
నేలపై పడ్డ ప్రతి ఒక్క చినుకునూ ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ తీసుకున్న సంకల్పం ఎంతో గొప్పదని దేశంలో ఇంత గొప్ప ముఖ్యమంత్రిని చూడలేదని “వాటర్ మ్యాన్…
బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ లో నూతన సచివాలయం నిర్మించుకోవడానికి మార్గం సుగమమైంది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న సికింద్రాబాద్ బైసన్ పోలో, జింఖానా మైదానాలను నూతన…