డెంగ్యూ జ్వరాలపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో 53 డెంగ్యూ…
రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరుకూడా డెంగ్యూతో చనిపోలేదని, ప్రతిపక్ష నేతలు డెంగ్యూపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా…
బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించిన మందక్రిష్ణ మాదిగపై ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య తీవ్రంగా మండిపడ్డారు. దమ్ము ధైర్యముంటే ప్రధాని మోడీ దగ్గర కూర్చుని ఎస్సీ వర్గీకరణ బిల్లును…
శుక్రవారం నల్గొండ జిల్లా భువనగిరి ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం డిప్యూటీ సీఎం టీ రాజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి…
నల్గొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో అభివృద్ధి చేస్తామని, తెలంగాణకే తలమానికంగా నిమ్స్ ఉండబోతోందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి…