mt_logo

రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవు – టీ రాజయ్య

డెంగ్యూ జ్వరాలపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో 53 డెంగ్యూ…

డెంగ్యూతో ఒక్కరుకూడా చనిపోలేదు – టీ రాజయ్య

రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరుకూడా డెంగ్యూతో చనిపోలేదని, ప్రతిపక్ష నేతలు డెంగ్యూపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా…

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం – టీ రాజయ్య

డిప్యూటీ సీఎం టీ రాజయ్య ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తప్పకుండా రైతులను ఆదుకుంటామని, రైతులకు…

మందక్రిష్ణపై మండిపడ్డ టీ రాజయ్య..

బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించిన మందక్రిష్ణ మాదిగపై ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య తీవ్రంగా మండిపడ్డారు. దమ్ము ధైర్యముంటే ప్రధాని మోడీ దగ్గర కూర్చుని ఎస్సీ వర్గీకరణ బిల్లును…

టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి – టీ రాజయ్య

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, టీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ పోటీ కాదని ఉప…

ప్రభాకర్ రెడ్డిని 6 లక్షల మెజారిటీతో గెలిపించాలి – టీ రాజయ్య

గత ఎన్నికల్లో మెదక్ ఎంపీగా సీఎం కేసీఆర్ ను 4 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించారని, త్వరలో జరగబోయే మెదక్ లోక్ సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఎంపీ…

బీబీనగర్ నిమ్స్ త్వరలో ప్రారంభం – టీ రాజయ్య

శుక్రవారం నల్గొండ జిల్లా భువనగిరి ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం డిప్యూటీ సీఎం టీ రాజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి…

ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్థాయికి బీబీనగర్ నిమ్స్!!

నల్గొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో అభివృద్ధి చేస్తామని, తెలంగాణకే తలమానికంగా నిమ్స్ ఉండబోతోందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి…