mt_logo

రాష్ట్ర విభజనతో విలీనాన్ని ముడిపెట్టొద్దు: దిగ్విజయ్ సింగ్

విభజనకు విలీనం అడ్డుకాదని, రాజ్యాంగ ప్రక్రియ ఆధారంగానే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.…

తెలంగాణపై ఆంక్షలుంటే మళ్ళీ సమరానికి సిద్ధం: కేసీఆర్

మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ మీద ఏమైనా ఆంక్షలుంటే ఒప్పుకునేది లేదని, సంపూర్ణ తెలంగాణ…

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని రెవెన్యూ అకాడెమీకి తెలంగాణ ద్రోహి పేరు!

రాబోయే తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రానున్న రెవెన్యూ అకాడెమీకి సీమాంధ్ర ప్రాంత నేత నీలం సంజీవరెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం హడావిడిగా చర్యలు తీసుకోవడం చూసి తెలంగాణ…

తెలంగాణ ఏర్పాటుకు, తెరాస విలీనానికి సంబంధం లేదు: డీఎస్

మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ సోమవారంనాడు 10 జనపథ్ లో సోనియాగాంధీతో ౩౦ నిమిషాలపాటు సమావేశమయ్యాక ఏపీ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై ఆందోళన…

పీవీ వర్సెస్ నీలం – తెలుగుజాతి అంతా ఒక్కటేనా?

తెలుగు జాతంతా ఒక్కటే, కలిసుందాం, విడిపోవద్దు అని గొంతులు చించుకుని అరుస్తున్న సీమాంధ్ర నేతలు పీవీ, నీలంల వేడుకలు చేయడంలో మాత్రం పక్షపాత ధోరణితో ఆలోచించారు. సీమాంధ్ర…

జనవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే టీ బిల్లు: షిండే!!

తెలంగాణ బిల్లును జనవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశబెట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మత…

శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల విభజన

ఒక పక్క శాసనసభలో సీమాంధ్ర నేతలు ఇంత గందరగోళం సృష్టిస్తున్నా, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే వివిధ అంశాల నిర్ణయాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర…

కలిపి ఉంచడం కుదరదు! – రాష్ట్రపతి ప్రణబ్

డిల్లీలో జరిగిన నిఘా అధికారుల సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ‘ప్రజలందరినీ కలిపి ఒక చోట ఉంచడం సాధ్యం కాదని, దేశ ఐక్యత, సమగ్రత, 120 కోట్ల మందిని…

అసెంబ్లీలో అరెస్టుల పర్వం!

సీమాంధ్ర నాయకులు అడుగడుగునా అడ్డుపడడంతో గురువారం కూడా అసెంబ్లీ వాయిదా పడింది. వారి కుట్రల ఫలితంగా శాసనసభ ౩ నిమిషాల్లోనే ముగియడంతో తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…

తెదేపాకు ఝలక్! ఒంటరిగానే బరిలోకి….బీజేపీ నిర్ణయం!

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ నిర్ణయించింది. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ ప్రకటించింది. బుధవారం కిషన్…