ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ బుధవారం కలిశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి,…
పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలోని రాణిమహల్ వద్ద నిర్వహించాలని, కోటకు సమీపంలో ఉన్న సైన్యానికి చెందిన మైదానంలో శకటాల ప్రదర్శన నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి కే…
నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్ లో ఆచార్య జయశంకర్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన…
ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ఆర్డీఎస్ విషయంలో సీమ గూండాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నదని, భారీ నీటిపారుదల శాఖా మంత్రి టీ హరీష్రావు స్పష్టం…
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలి చైర్మన్గా కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ మంగళవారం జీవోను విడుదల చేశారు.…
లండన్ మహానగరం లో జయశంకర్ సార్ జయంతి వేడుకను అక్కడ నివసిస్తున్నతెలంగాణ ప్రజలు చాలా ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ తెలంగాణ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం కరీంనగర్ చేరుకొన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు విచ్చేసిన సీఎంకు పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం…