అఖిల భారత సర్వీసుల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందేలా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ను…
హుదూద్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. ఐదుగురు ఐఏఎస్ లను తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కేటాయించింది.…
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలనుండి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ధికమంత్రి ఈటెల…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అధికమొత్తంలో…
పోలీసు శాఖలో త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర హోం శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు చర్యలు చేపట్టామని, కొద్ది…
గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు చరిత్ర మర్చిపోయి ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలు యాత్రలు చేస్తున్నారని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీలు…
తెలంగాణ భవన్ లో ఆదివారం రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు న్యాయవాదులు, వైద్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, పట్నం మహేందర్…
హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో ఆదివారం జరిగిన పెగా డెవలపర్స్ సంస్థ ద్వితీయ వార్షికోత్సవ సదస్సును ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ…