టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. మొన్న టీడీపీ నుండి తుమ్మల, నిన్న తీగల, తలసాని, గంగాధర్ గౌడ్, ఈరోజు కాంగ్రెస్ మాజీ మంత్రి రెడ్యా నాయక్..…
తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అంతులేకుండా పోతోంది. నీళ్ళు, కరెంట్ లపై రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్న సీమాంధ్ర ప్రభుత్వం తాజాగా కార్మికశాఖలో వందల కోట్లు…
రాష్ట్రంలోని రోడ్ల అధ్యయనానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతన పనిచేయనున్న ఈ ఉపసంఘంలో సభ్యులుగా నాయిని, పోచారం శ్రీనివాస్ రెడ్డి,…
కొద్దిసేపటి క్రితం సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఉద్యోగసంఘాల…
తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ముఖ్యమంత్రుల వద్ద ఊడిగం చేస్తూ సొంత పనులు చేయించుకున్నారని, కాంట్రాక్టులు, కమిషన్లు తీసుకున్నారు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని పెద్దపల్లి ఎంపీ…
బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ లో మంజీరా పైపులైన్ ప్రారంభోత్సవం,…
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ జిల్లా టీడీపీ…
మాజీ మేయర్, మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈరోజు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బంగారు తెలంగాణ సాధనలో పాలుపంచుకునేందుకు తీగలతో పాటు…
నలభై ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నాలుగునెలల నవజాత శిశువైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హత్య చేస్తున్న క్రూరులు కాంగ్రెస్ నేతలని, రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న…
డెంగ్యూ జ్వరాలపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో 53 డెంగ్యూ…