రాష్ట్రంలో కొత్త పవర్ ప్రాజెక్టులకు రూ. 15 వేల కోట్ల రుణం మంజూరయ్యింది. ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, నల్గొండ జిల్లా దామరచర్లలో…
ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని మమతానగర్, వెంకటరమణ నగర్ కాలనీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం…
కాంగ్రెస్ అంటున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ వల్లే ఏర్పడింది.. ఇందులో ఎలాంటి సందేహం, అనుమానం లేదు. తెలంగాణ చరిత్ర ఎవరు రాసినా రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను…
బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఈరోజు శాసనమండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్రం ప్లానింగ్ కమిషన్ ను రద్దుచేసి…
స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఏప్రిల్ నెల నుండే ఈ వేతనాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపుకోసం ప్రచారం చేసేందుకు మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొని…
దశాబ్దాలుగా నిర్లక్ష్యంతో పూడుకుపోయిన 46 వేలకుపైగా చెరువులను మళ్ళీ యధాస్థితికి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సమైక్య పాలకుల వివక్షతతో గత వైభవాన్ని కోల్పోయిన…
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ లో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయను ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివనగర్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.…