mt_logo

ఈచ్ వన్ అడాప్ట్ వన్ కు విశేష స్పందన!

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈచ్ వన్…

తెలంగాణ ఉద్యమ డైరీ పుస్తకావిష్కరణ..

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పిట్టల రవి రచించిన తెలంగాణ ఉద్యమ డైరీ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,…

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ కీలక భేటీ..

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తక్షణం దృష్టి సారించాల్సిన అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఈనెల…

తెలంగాణ క్రికెట్ టోర్నీల క్యాలెండర్ ను విడుదల చేసిన ఎంపీలు..

తెలంగాణ క్రికెట్ సంఘం టోర్నీల క్యాలెండర్ ను టీఆర్ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీబీ పాటిల్ లు ఆవిష్కరించారు. తెలంగాణ యువకుల్లో క్రికెట్ ప్రతిభ వెలికితీయడానికి…

నేషనల్ గాడ్జెట్ ఎక్స్ పోను ప్రారంభించిన కేటీఆర్..

మాదాపూర్ హైటెక్స్ లో ఇండియన్ నేషనల్ గాడ్జెట్ ఎక్స్ పోను ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా భారతదేశ…

హరితహారం నిరంతర కార్యక్రమం- జోగురామన్న

హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు జోగురామన్న, ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాకాల…

వచ్చింది తెలంగాణ రాష్ట్రం.. రైతులు ధైర్యంగా ఉండాలి- ఈటెల

ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ నేడు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో లక్షమొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ ప్రొ. సీతారాం నాయక్, టీఆర్ఎస్ నేత…

ప్రజలు సహకరిస్తారనే సీఎం కేసీఆర్ శపథం..

మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల సమీపంలోని నాగసాల గ్రామ శివారులో రూ. 5,953 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎల్లూరు సెగ్మెంట్ వాటర్ గ్రిడ్ పథకానికి బుధవారం రాష్ట్ర…

సెప్టెంబర్ 17 డిమాండ్: ముందూ వెనక..

By: సవాల్‌రెడ్డి మరి.. తెలంగాణకు ఒక స్వాతంత్య్ర దినం వంటి పర్వదినం అక్కరలేదా? తప్పనిసరిగా కావాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున తెలంగాణ ఇంకా రాజరిక నియంతృత్వంలోనే…

బ్యాంకర్లపై మండిపడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డి!

రైతులు కరువుతో బాధపడుతుంటే బ్యాంకర్లు రుణమాఫీ విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచిదికాదని, రైతులనుండి ఎలాంటి వడ్డీ వసూలు చేయొద్దని వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి…