రాష్ట్రంలో ధరణి శకం మొదలై విజయవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ధరణి సేవలను అద్భుతంగా అమలు చేస్తున్నందుకు అధికారులను, జిల్లాల…
ఐటీ, పరిశ్రమ శాఖామంత్రి ‘కేటీఆర్’ బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29న ఫ్రాన్స్ ఎగువసభలో జరిగే ‘యాంబిషన్ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్-డ్రాఫ్టింగ్…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల…
దేశంలో అడ్డగోలుగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి హుజురాబాద్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన పురోగతిని సమగ్రంగా వివరించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర…
టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఓ సమావేశానికి వెళ్లే ముందు.. ఒక్క నిమిషం మాట్లాడుతామని చెప్పి ఇద్దరు బాలికలు…
ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉద్యమంలా దళిత బంధు అమలుచేస్తున్నామని, కేవలం దీనితోనే ఆగిపోదని భవిష్యత్తులో మరిన్నీ కార్యక్రమాలు చేపడుతామన్నారు. దళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి…
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. “దళిత బంధు…
హైదరాబాద్ లోని హైటెక్స్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి…