mt_logo

యావత్ దేశానికే తెలంగాణ న్యాయవ్యవస్థ ఆదర్శం : సీఎం కేసీఆర్

ఎనిమిదేండ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరుగుతున్న న్యాయాధికారుల…

దళితులను కోటీశ్వరులనే చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం : మంత్రి కేటీఆర్

అత్యంత వెనుకబడ్డ దళితజాతి ఉద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధును తీసుకొచ్చారు. వారు వృద్ధిలోకి రావటానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైనంతగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని…

గ్రూప్-1, గ్రూప్ -2 ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదనకు…

తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బీఎస్వీ సంస్థ

మరో సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. హైద‌రాబాద్‌లో భార‌త్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ సంస్థ రూ.200 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. ఈ పెట్టుబడులతో బీఎస్వీ…

తెలంగాణ ‘స్త్రీనిధి’ దేశానికే ఆదర్శం : రాజస్థాన్ అధికార బృందం

తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న ‘స్త్రీనిధి’ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు రాజస్థాన్ అధికార బృందం. రాజస్థాన్‌లోనూ స్త్రీనిధి తరహా పథకాన్ని ఏర్పాటు చేస్తామని…

బీజేపీ నేత అరవింద్ ఇంటిని ముట్టడించిన రైతులు

పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు బీజేపీ ఎంపీ అర‌వింద్ ఇంటిని రైతులు ముట్ట‌డించారు. నిజామాబాద్ లో పెర్కిట్‌లోని అర‌వింద్ ఇంటి ముందు మంగళవారం ఉదయం వ‌డ్లు…

హైద‌రాబాద్‌కు పయనమైన సీఎం కేసీఆర్… 12న మంత్రివర్గ సమావేశం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. పది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ…

పీయూష్ గోయ‌ల్‌పై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పీయూష్ గోయ‌ల్…

ధాన్యం సేకరణపై కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ : సీఎం కేసీఆర్

24 గంటల్లో ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జలు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో…

మ‌హాత్మా జ్యోతిబా ఫూలేకు నివాళుల‌ర్పించిన మంత్రి కేటీఆర్

గొప్ప సంఘ సంస్క‌ర్త‌, ఆలోచ‌నాప‌రుడు మ‌హాత్మా జ్యోతిబా ఫూలేకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళుల‌ర్పిస్తూ ట్వీట్ చేశారు. మ‌హిళా విద్య‌కు మార్గ‌ద‌ర్శ‌కుడు జ్యోతిబా ఫూలే…