mt_logo

హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలపడమే లక్ష్యం : మంత్రి కేటీఆర్

హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ రంగంలో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే…

పంజాగుట్టలో పాదచారుల వంతెన ప్రారంభం

పంజాగుట్ట జంక్ష‌న్‌లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ మార్క్ వ‌ద్ద రూ. 5 కోట్లతో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి పాదచారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం బ్రిడ్జిని…

త్వరలోనే వైద్యశాఖలో భారీ నియామకాలు : మంత్రి హరీష్ రావు

రాష్ట్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే వైద్యా శాఖ‌లో 13 వేల నియామ‌కాలు చేప‌ట్టనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్…

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోండి : హెచ్‌ఎండీఏ

రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను హెచ్‌ఎండీఏ అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. దీనిప్రకారం బండ్లగూడలో 419 ఫ్లాట్లు…

నార్సింగిలో టీ-డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని నార్సింగిలో టీ – డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. టీ డ‌యాగ్నోస్టిక్…

అసని తుఫాను ప్రభావం… తెలంగాణలో భారీ వర్షాలు

అసని తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో…

భాగ్యనగరానికి ప్రఖ్యాత స్విస్ రీ ఐటీ కంపెనీ

హైద‌రాబాద్‌కు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్-రీ కి చెందిన ఎన‌లిక‌ల్‌, ఇన్నోవేష‌న్ హ‌బ్ గ్లోబ‌ల్ బిజినెస్ సొల్యూష‌న్స్ (GBS) త‌మ నూత‌న కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో…

ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి : మంత్రి కేటీఆర్

చదువును ఇష్టపడి చదవినపుడే నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళా మందిరంలో…

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇచ్చింది తెలంగాణ మాత్రమే : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన…

నానమ్మ స్మారకార్థం పాఠశాల భవనం నిర్మిస్తా : మంత్రి కేటీఆర్

సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రో గొప్ప నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భ‌వ‌నాన్ని…