mt_logo

రాష్ట్రంలో పటిష్టమైన రోడ్లకు కార్యాచరణ : సీఎం కేసీఆర్  

రాష్ట్రంలో రోడ్లు ఒక్కసారి వేస్తే చెక్కు చెదరొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రోడ్ల మరమ్మతుకు వారంలోగా కార్యాచరణ రూపొందించాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ రెండోవారంలోగా టెండర్లు…

డాటా సెంటర్ హబ్ గా అవతరిస్తోన్న తెలంగాణ 

ఇప్పటికే ఈ-కామర్స్‌, ఫార్మా, ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌..ఇక డాటా సెంటర్‌ మార్కెట్‌ గా అవతరిస్తున్నది. ప్రస్తుతం 30-40 మెగావాట్లుగా ఉన్న హైదరాబాద్‌ డాటా సెంటర్‌ సామర్థ్యం..…

రాష్ట్రంలో మరో 15 కొత్త ఫైర్ స్టేషన్లు

రాష్ట్రంలో మరో 15 కొత్త ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అలాగే వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరు చేసింది. ఈ మేరకు…

అర్జున అవార్డుకు ఎంపికైన నిఖత్‌ జరీన్‌, శ్రీజను అభినందించిన సీఎం కేసీఆర్ 

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డుకు ఎంపికైన రాష్ట్ర యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తో పాటు టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆకుల శ్రీజకు సీఎం…

ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం మరిన్ని స్థలాలు కేటాయించండి : రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి 

హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం మరో 28 స్థలాలను కేటాయించాలని పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) చైర్మన్‌ వై సతీశ్‌రెడ్డి రాష్ట్ర…

నిమ్స్ ఆసుపత్రి విస్తరణకు ప్రభుత్వ అనుమతులు 

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ఆసుపత్రి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. నిమ్స్‌ విస్తరణకు రూ.1,571 కోట్లతో రూపొందించిన…

విద్యార్థినుల‌కు హెల్త్  కిట్లు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం 

రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని ప‌టిష్టం చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం, విద్యార్థినుల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం ముఖ్య‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్న…

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం : జర్మనీ కాన్సులేట్ జనరల్ మైఖేలా కుఛ్లర్ 

చెన్నైలోని జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌గా కొత్తగా నియమితులైన మైఖేలా కుచ్లర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్‌, సస్టెయినబుల్‌…

తెలంగాణాలో జాకీ గార్మెంట్స్ పెట్టుబడులు… 7 వేల మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్ట‌రీ కూడా తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేర‌కు జాకీ…

కుమ్రంభీం-ఆసిఫాబాద్ లో 7 నూత‌న పోలీస్‌స్టేషన్లను ప్రారంభించిన హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ

బుధ‌వారం కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో రూ.12.30 కోట్లతో  అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన పోలీస్‌స్టేషన్ ల‌ను  హోంమంత్రి మహమూద్‌ అలీ అటవీశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో కలిసి…