mt_logo

Dubious investments and shady deals? Revanth’s US trip under public scanner

CM Revanth Reddy’s recent tour to the United States has sparked controversy over alleged shady deals and dubious investment announcements.…

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై కార్యకర్తల ఆర్తనాదాలు!

“మమ్మల్ని కలవనీయరా.. మాకు అవకాశమివ్వరా”.. అమెరికాలోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారైలలో ఇప్పుడు ఇవే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న…

ఢిల్లీలో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ…

ఫ్రాడ్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం రేవంత్ అమెరికాకు వెళ్ళారా?: క్రిశాంక్

స్ట్రైక్ఆఫ్ అయిన కంపెనీ తెలంగాణలో ఎట్లా పెట్టుబడులు పెడుతుంది.. ఫ్రాడ్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళారా అని బీఆర్ఎస్ నేత…

మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా?: కేటీఆర్

స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం…

రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన వివాదాస్పదం!

సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్న పనులు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి…

Worrying trend: Telangana’s IT exports growth rate falls to 11.2% from 31.4%

The IT sector, a pivotal engine of growth for Hyderabad and the state of Telangana, is witnessing a worrying downturn.…

తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ తన జీవితాన్ని ధారబోసారు: కేటీఆర్

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి నివాళులు అర్పించారు. పుట్టుక, చావు తప్ప.. తన బ్రతుకంతా జయశంకర్ సార్ తెలంగాణకు అంకితం…

స్వరాష్ట్ర ప్రగతిలోను జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తిని కొనసాగించాం: కేసీఆర్

తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని (ఆగస్టు 6) పురస్కరించుకుని, వారు తెలంగాణ కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది: శ్రీనివాస్ గౌడ్

షాద్‌నగర్‌లో దళిత మహిళను పోలీసులు హింసించిన తీరు చాలా దారుణమని.. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు.…