హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించాలని, ఇందుకోసం వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు…
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతు సమన్వయ సమితిలను కేంద్ర…
ఒకప్పుడు సాగునీరు లేక నెర్రెలు బారిన ఈ నేల నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో నదీ జలాలు పారుతూ వ్యవసాయంలో సరికొత్త రికార్డులు సృస్టిస్తున్నదని మంత్రి కేటీఆర్…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పది నియోజకవర్గాలకు గాను అంబులెన్స్ లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు.…