ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ…
రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ప్రక్రియ మొదలయింది. ఈ మేరకు చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ నుండి రూ.167.59 కోట్లు విడుదల అయ్యాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన…
తెలంగాణలోని నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ఆరోగ్య శ్రీతో భరోసా కల్పిస్తున్నది. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న…
వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది – ఎమ్మెల్యేలు రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది – ఎమ్మెల్యేలు తెలంగాణను దేశానికే…
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచరమే అబ్బురపడేలా మన హైదరాబాద్ ఫార్మాలా వన్ ఈ రేసుకు వేదికైంది. భాగ్యనగరం నడిబొడ్డున ప్రపంచ ప్రసిద్ధి ఆటగాళ్లు…
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించి, ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.…