mt_logo

లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్‌ఫార్మర్ల భారం అపార్ట్‌మెంట్ వాసులపైన వేస్తారా?: కేటీఆర్

హైదరాబాద్ నగరంలో అదనంగా విద్యుత్ వినియోగం పెరిగిందంటూ దానికి ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున జనంపై భారం మోపే ప్రభుత్వ చర్యపై భారత…

లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ సర్కార్ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యం చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని…

Congress claims credit for ‘Kaloji Kalakshethram’ built by BRS govt. 

The Congress government is claiming credit for yet another remarkable project completed during the BRS rule. Today, CM Revanth Reddy…

లగచర్ల ఘటన తాలుకు సమాచారాన్ని కోరిన రాష్ట్రపతి కార్యాలయం

లగచర్ల ఘటనను బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయంపై.. బాధితుల కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్‌ను బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. దానికి…

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి: కాంగ్రెస్‌కు హరీష్ రావు హితవు

‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డరు. రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.…

గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా?: కేటీఆర్

ఢిల్లీలోని కాన్స్‌టిట్యూషన్ క్లబ్‌లో లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి…

మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బీఆర్ఎస్ ఊరుకోదు: హరీష్ రావు

తుర్కయాంజల్‌లోని జేబీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్…

Bhima Project water to be diverted for pharma companies in Kodangal?

The Revanth Reddy-led government in Telangana is under fire for allegedly diverting crucial water resources meant for farmers in the…

ఇష్టానుసారంగా బూతులు తిడుతూ మమ్మల్ని కొట్టారు: మానవ హక్కుల కమీషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమీషన్‌ను లగచర్ల బాధిత రైతులు కలిశారు. ఈ సందర్భంగా లగచర్ల బాధితులు మాట్లాడుతూ.. మా భూములు ఇచ్చేది…

మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో.. ఇదే కాంగ్రెస్ తీరు: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మల్లాద్రి నాయుడు, షేక్ అరీఫ్, వారి అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.…