కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బట్టబయలైంది అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో…
రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అని జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న పట్టనట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో…
ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రజాపాలన ఆరు గ్యారెంటీలకు వచ్చిన దరఖాస్తులు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కేవలం…
రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను బేషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ…
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు…
అధికారంలోకి రాకముందు తన కోసం పనిచేసిన మనుషులను వెంటపెట్టుకుని దావోస్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఒక జీవోను…
ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే…
ప్రజా పాలన పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుండే తెలంగాణ ప్రజలను మోసం చేయడం…