mt_logo

అగ్గిపెట్టెలో అమరే శాలువాతో ప్రణబ్ కు సన్మానం

ఆదివారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీని కలిసిన టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణపై ఇంకా ఆలస్యం వద్దని, అలా చేస్తే రెండు ప్రాంతాల ప్రజల…

టీ టీడీపీ నేతలు చంద్రబాబు బానిసలు: కోమటిరెడ్డి ఫైర్

నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీ టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాయలో పడి తెలంగాణ…

రాష్ట్రపతితో చంద్రబాబు సింగిల్ గా కలవడం వెనుక మతలబేంటి?

టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరే రహస్యంగా రాష్ట్రపతిని కలవడం చూస్తే అర్ధమవుతుంది ఆయన తెలంగాణ పట్ల ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో! రాష్ట్రపతితో సమావేశం తర్వాత ఆయన…

పార్టీలు వేరైనా పోరాటం ఒక్కటే! జానారెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అంతా కలిసికట్టుగా శ్రమించాలని, పార్టీలకతీతంగా పోరాడాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి కే జానారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాడు…

సంపూర్ణ తెలంగాణ రావాలంటే మీ తోడ్పాటు కావాలి….రాష్ట్రపతితో కేసీఆర్

శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గురువారం రాత్రి కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ సభ్యులు కలిసారు. ఈ సందర్బంగా…

టీజేఏసీ ఉద్యమ కార్యాచరణ జనవరిలో ప్రారంభం!

ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణను సాధించుకోవడానికి టీజేఏసీ తన ఉద్యమ కార్యాచరణకు పదును పెట్టనుంది. జనవరి మొదటి వారంలో ధర్నాలు, సమావేశాలు, మహాధర్నాలతో తెలంగాణ సాధనకు పోరాటశంఖం…

“బిల్లుపై చర్చకే సీమాంధ్ర నాయకులు భయపడుతున్నారు”

విభజన బిల్లును పూర్తిగా చదివితే అందులోని అనుమానాలు నివృత్తి అవుతాయని, చదవకుండా బిల్లుపై చర్చ జరక్కుండా ఎన్ని రోజులు ఆపుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సీమాంధ్ర నేతలను…

ఆకుల భూమయ్యది సహజ మరణం కాదు

తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్యది మామూలు మరణం కాదని, ప్రభుత్వం, పోలీసులు కలిసి హత్య చేయించాయని విరసం అధ్యక్షుడు వరవరరావు అన్నారు. ప్రభుత్వమే…

టీడీపీతో పొత్తు అంటే ఊబిలో కూరుకుపోవడమే: బీజేపీ రాష్ట్ర నాయకులు

టీడీపీతో పొత్తుపెట్టుకోవడమంటే పార్టీని చేతులారా నాశనం చేసుకోవడమేనని రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని కిషన్…

తెలంగాణలో అక్రమంగా పాతుకుపోయిన సీమాంధ్ర ఉద్యోగులపై కొరడా!

రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ద్వారా తెలంగాణలోని పది జిల్లాలలో అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు ఎంతమంది? డిప్యుటేషన్ మీద…