ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దగ్గరికి వచ్చే ప్రజలు, సందర్శకుల కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత ఎస్ఐబీ(స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్) కార్యాలయాన్ని కేటాయిస్తూ…
మాసాయిపేట రైల్వే ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు చెక్కులను అందజేసింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ సీఎంవో పేరిట ఫేస్ బుక్ అకౌంట్ ను ప్రారంభించనుంది. హైదరాబాద్ ను వైఫై సిటీగా మారుస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కే…
-విజిలెన్స్ నిఘాలో బయటపడిన భారీ కుంభకోణం -బోర్డును ముంచిన ఏడు బడా కంపెనీలు.. మరో పదహారు కంపెనీలదీ అదే తీరు -అగ్రిమెంట్ల రద్దుకు సీవీసీ సిఫారసు.. నివేదికను…
హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలు అభివృద్ధి చేస్తామని, ఎంతటి తీవ్ర వ్యాధులకైనా హైదరాబాద్లో చికిత్స అందేలా వైద్యప్రమాణాలను పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి…
గృహనిర్మాణం, రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ స్థాయిలో ఆర్ధిక, సామాజిక స్థితిగతులపై ఆగస్టు నెలలో సమగ్ర సర్వే నిర్వహించాలని…