రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీలకే భాగస్వామ్యం కల్పిస్తామని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పంచాయితీ…
శ్రీశైలం ప్రాజెక్టుపై రోజుకో తీరుగా అబద్ధాలను చెప్తూ తెలంగాణ ప్రభుత్వంపైనే బురద చల్లాలని చూస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ, ఏపీ ప్రభుత్వ మీడియా…
అమరవీరుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో ఒక్కొక్క అమరవీరుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పది…
సోమవారం సచివాలయంలో కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ ఎస్ కే పండిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును,…
BY: కట్టా శేఖర్రెడ్డి తెలంగాణలో ఇవ్వాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యుత్ కొరత కారణంగానే పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారని చెబుతున్న టీడీపీ నేతలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వ, విద్యుత్ ఉత్పత్తి అంశంపై కొనసాగుతున్న…
—- రమేశ్ హజారి తెలంగాణ లో మెయిన్ స్ట్రీం రాజకీయాలను అర్ధం చేసుకోవడం తద్వారా తెలంగాణ రాష్ర్ట పునర్నిర్మాణాన్ని మొదలు పెట్టడం,అందుకు కొన్నాల్ల పాటు యథాతదంగా ప్రస్తుతమున్న ప్రభుత్వానికి…