పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలన్నిటినీ ఉల్లంఘించి తనకు లాభం చేకూరేవిధంగా ప్రవర్తించారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శాసనసభలో పొన్నాల భూ ఆక్రమణ, వరంగల్ జిల్లా…
శాసనసభలో ప్రశ్నోత్తరరాల సమయంలో భాగంగా దేవాదాయ శాఖకు నిధుల మంజూరు అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం…
By: కట్టా శేఖర్రెడ్డి తెలంగాణ సమాజం అంతా చెన్నారెడ్డిని ద్రోహి అనుకునేలా చరిత్ర రచన జరిగింది. మన నాయకులను చిన్నవాళ్లుగా చూపించి, తమ నాయకులను పెద్దవాళ్లుగా చూపించే…
మెట్రో రైలు ప్రాజెక్టుపై సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముందుగా ప్రతిపాదించిన అలైన్ మెంట్ లో మూడు మార్పులు…
దళితులకు పంటలు పండే మూడెకరాల భూమిని కొనిస్తామని, భూపంపిణీ నిరంతర ప్రక్రియని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే 1158 ఎకరాల…
శాసనసభలో చర్చ సందర్భంగా ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించామని, హైదరాబాద్…
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వరంగల్ లో పెద్దఎత్తున టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ లకు…
రాష్ట్రంలో వచ్చే నాలుగైదు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే…