mt_logo

తండాలమ్మా.. దండాలమ్మా

ఈ రోజు తెలంగాణలో వందలాది మంది గిరిజన ఆడపిల్లలు బతికే ఉన్నారంటే దానికి కారణం రుక్మిణీ రావు. ది వీక్ మ్యాగజైన్ ఈ ఏటి మేటి మహిళగా…

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి జీవో జారీ..

శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు…

త్వరలో 1 లక్షా ఏడువేల ఉద్యోగాల భర్తీ!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఘంటా చక్రపాణి, సభ్యులుగా తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ప్రముఖ విద్యావేత్త…

హైదరాబాద్ లో రూ. పది కోట్లతో క్రైస్తవ భవన్

నగరంలో క్రిస్టియన్లకు ప్రత్యేక క్రైస్తవ భవన్ ను పది కోట్ల రూపాయలతో నిర్మించి ఇస్తామని, వచ్చే సంవత్సరం ఆ భవన్ లోనే క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని ముఖ్యమంత్రి…

తెలంగాణ రాష్ట్రంలో తొలి పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఈటెల..

రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర తొలి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 315 మంది పబ్లిషర్స్…

టీ్ఎస్‌పీఎస్సీ చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో 169 ని జారీ చేసింది. కమిషన్…

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టునుండి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం గుట్టకు చేరుకోగానే ఆలయ కమిటీ అధికారులు, ఆలయ అర్చకులు…

కొత్తగా ఎన్నికైన మంత్రులకు శాఖల కేటాయింపు ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం రాజ్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ ఆరుగురు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల…

ముగిసిన మంత్రివర్గ సమావేశం..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులను సీఎం కేబినెట్ కు పరిచయం చేశారు. ఇదిలాఉండగా…

తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ విస్తరణ..

తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో ఆరుగురు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.…