mt_logo

ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పింఛను ప్రతి నెలా విడుదల

ప్రముఖ కళాకారులైన గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. ఈ మేరకు 2021…

ఐటీ నియామకాల్లో హైదరాబాద్ దేశంలో రెండవ స్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌, ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇపుడు ఐటీ ఉద్యోగులకు…

మంత్రి కేటీఆర్ చొరవతో ‘పీజీ స్వీపర్’ రజనికి ఉద్యోగం

గత్యంతరం లేని పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నఎమ్మెస్సీ చదివిన రజనికి అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ మున్సిపల్‌ శాఖను ఆదేశించారు. ఆదేశాలు అందగానే…

మూడు నదులు.. ఆరు లక్షల ఎకరాలు

సూర్యాపేట జిల్లా పంటల ఖిల్లాగా మారింది. గతంలో జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు సాగునీరు లేక దాదాపు 70 శాతానికి పైగా వ్యవసాయ భూములు బంజరులుగా దర్శనమిచ్చేవి.…

ఓరుగల్లులో విజయవంతంగా ముగిసిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌

ఐదు రోజులుగా క్రీడాభిమానులను అలరించిన జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సహకారంతో ఓరుగల్లు వేదికగా జరిగిన ఈ మెగా…

రూ.887 కోట్లతో మూడు ఆధునిక జూట్ మిల్లులు, 10వేల మందికి ఉపాధి : కేటీఆర్

వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని, సీఎం కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.887కోట్లతో రాష్ట్రంలోని కామారెడ్డి, వరంగల్, సిరిసిల్లలో…

అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో తెలంగాణ పల్లె

ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వ‌హిస్తున్న బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ తరఫున మూడు గ్రామాలు పోటీ ప‌డుతుండగా అందులో ఒక గ్రామం…

రేపటి నుండి ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ : సీఎస్ సోమేశ్ కుమార్

రాష్ట్రంలో రేపటినుండి 18 సవంత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు గ్రామస్థాయిలో ప్రారంభమయ్యే ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వ…

తెలంగాణలో 2 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రభుత్వ ప్రత్యేక కేంద్రాల ద్వారానే…

పోచంపల్లి చీర అద్భుతం: మహువా మోయిత్రా

ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తెలంగాణ పోచంపల్లి చీరను ధరించి మురిసి పోయారు. ఇటీవల ఎంపీ…