అర్హులైన వారందరికీ రైతుబంధు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు…
హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం నమోదయ్యింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో…
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో…
నేడు హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేటివ్ టీహబ్ 2.0 ప్రారంభోత్సవం సందర్భంగా దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.…
రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు…
టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్కు వివరించి, ప్రాంగణం అంతా…
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని…
సీఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికే తలమానికంగా నిలువనుంది. గజ్వేల్ ఎడ్యుకేషన్ హాబ్ కి ప్రభుత్వం రూ.146…
రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు మంగళవారం(జూన్ 28) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను…