mt_logo

రంగారెడ్డి జిల్లాలో సీమాంధ్రుల కబ్జా

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ శుక్రవారం మొదలుపెట్టిన సంపూర్ణ తెలంగాణ సాధన యాత్ర శనివారం శంషాబాద్ కు చేరింది. ఈ పాదయాత్రలో టీఆర్ఎస్…

ఫిబ్రవరి 15న పార్లమెంటులో టీబిల్లు-మధుయాష్కీ

తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ తొలిసంవత్సర మహాసభ ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల…

ఉద్యమం నుండి తప్పుకునే ప్రసక్తే లేదు-ప్రొ. కోదండరాం

తెలంగాణ నెటిజన్స్ ఫోరం, వరంగల్ నిట్ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కాజీపేటలోని నిట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తిలో తెలంగాణ పునర్నిర్మాణంపై ఆదివారం…

తెలంగాణ ఏర్పాటు పూర్తయినట్లే-హరీష్ రావు

ఆదివారం లక్డీకపూల్ వాసవీభవన్ లో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2014 డైరీని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు, ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆవిష్కరించారు. ఈ…

పిలవని పేరంటానికి వెళ్ళిన లగడపాటి!

శుక్రవారం జరిగిన ఏఐసీసీ సదస్సుకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళి సమైక్యవాదం వినిపిస్తున్న లగడపాటిని తెలంగాణ నేతలు జై తెలంగాణ నినాదంతో అడ్డుకున్నారు. ఏఐసీసీ ముఖ్య నేతలు ప్రసంగిస్తున్న…

షరతులతో కూడిన తెలంగాణ వద్దు-కేసీఆర్

ఆంక్షలు   లేని తెలంగాణ కావాలని, షరతులతో కూడిన తెలంగాణ ఇచ్చినా ప్రయోజనం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేసారు. తెలంగాణ బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని,…

అడుగడుగునా చరిత్ర వక్రీకరణ

శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో శైలజానాథ్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అడుగడుగునా చరిత్ర వక్రీకరిస్తూ అహంకారపూరితమైన వ్యాఖ్యలతో మంత్రి శైలజానాథ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆర్టికల్ 3…

ధిక్కారం వినిపిస్తే అంతే!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటూ సమైక్యవాద ముసుగులో అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్న 8మంది సీమాంధ్ర నేతలపై ఏఐసీసీ కొరడా ఝళిపించింది. శుక్రవారం డిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశానికి 6గురు…

అసెంబ్లీని పొడిగించాలని చెప్పడం సిగ్గుచేటు-హరీష్ రావు

తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి కాల్చిన వారిపై కేసు నమోదు చేయకుండా తనపై తప్పుడు కేసును మోపిన డీజీపీ తగిన సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత…

గడువు పెంచితే ఉద్యమమే- ప్రొఫెసర్ కోదండరాం

గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరులో నిర్వహించిన సంపూర్ణ తెలంగాణ సాధన సభలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదట ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫొటోకి పూలమాలలు…