హైటెక్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మేజర్ హిస్టారికల్ సిటీ అని, సదస్సుకు వచ్చిన ప్రతినిధులందరికీ హైదరాబాద్ నగరం తరపున…
హైటెక్స్ లో 11వ అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎల్బీ స్టేడియం వచ్చిన ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చీమూ, నెత్తురు…
ఈనెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న ఈ ప్లీనరీలో 30 వేలమంది ప్రతినిధులు పాల్గొంటారని, ప్లీనరీ…
-రెండురోజుల్లో 29 మిలియన్ యూనిట్ల కొనుగోలులోటుపూడ్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం -యూనిట్ ధర ఎంతైనా పంటలు కాపాడటమే లక్ష్యం -సాగర్లో 30 మె.వా. ఉత్పత్తి ప్రారంభం -ఉత్పత్తి…
దేశ వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులన్నీ ముస్లిం సోదరులతో నిండగా, ఈద్గాల వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.…
తెలంగాణలో ఆంధ్రా పెత్తనం కోరుకునే నాయకులే టీడీపీలో ఉంటారని, తెలంగాణ టీడీపీలో కొందరు కల్తీ నాయకులు ఉన్నారని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. అయితే టీడీపీలో కొందరు…